KRNL: మతం మారినంత మాత్రాన అంటరానితనం పోతుందంటే అది బ్రమ మాత్రమేనని డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి మహేష్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం దళిత హక్కుల పోరాట డీహెచ్పీఎస్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్సీ జాబితాలో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.