SKLM: పలాస రైల్వే స్టేషన్ సమీపంలో గుత్తి తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు GRP ఎస్సై కోటేశ్వరరావు గురువారం తెలిపారు. అతని వయసు సుమారు 40 – 45 సంవత్సరాల మధ్యలో ఉంటుందని తెలిపారు. వివరాలు తెలిసినవారు 9440627567 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.