ప్రకాశం: మార్కాపురంలోని మార్కెట్ యార్డులో కందులు కొనుగోలు కేంద్రాన్ని సోమవారం టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంఛార్జ్ కందుల రామిరెడ్డి రిబ్బన్ కట్ చేసే ప్రారంబించారు. కందులు సాగు చేసిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, PACS ఛైర్ పర్సన్ జవ్వాజి రామాంజనేయులు రెడ్డి పాల్గొన్నారు.