NDL: డోన్ మండలం గోసానిపల్లెలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఏడీ ఆర్. నాగరాజు మాట్లాడుతూ.. 4 నెలలు పైబడిన పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరం రైతులకు మందులు పంపిణీ చేశారు.