KRNL: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మిగనూరు మాజీ MLA చెన్నకేశవరెడ్డి, సీనియర్ నాయకులు, వైసీపీ ఇంఛార్జ్ రాజీవ్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లాలని జగన్ మోహన్ రెడ్డి నాయకులకు సూచించారు.