SKLM: జలుమూరు మండలంలో ఉన్న అంగనవాడీ కార్యకర్తలు బుధవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ప్రీ ఫైనల్ పరీక్షలు రాశారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్ఫేర్ అసిస్టెంట్ శివకుమార్ తెలిపారు. శత శాతం అక్షరాస్యత సాధనలో భాగంగా ప్రభుత్వం ఆదేశం మేరకు నిర్వహించినట్లు తెలిపారు.