BPT: సూర్యలంక బీచ్ అభివృద్ధి చెందడం లేదన్న ప్రచారాలు అసత్యమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు బుధవారం తెలిపారు. రూ. 97.52 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్త షాపులు, రెస్టారెంట్లు నిర్మిస్తున్నారు. ప్రతి వారం వేలాది మంది పర్యాటకులు వస్తున్నారని పేర్కొన్నారు. వసతి, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.