CTR: జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో స్వచ్ఛ రథం వాహనాన్ని పారిశుద్ధ్య కార్మికుల చేతుల మీదుగా జడ్పీ సీఈవో రవికుమార్, డీపీవో సుధాకర్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్ గౌడ్ శనివారం ప్రారంభించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా దీనిని ప్రారంభించినట్లు తెలిపారు.
Tags :