CTR: జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా అమర్ బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కార్పొరేట్ కార్యాలయంలో పీఅండ్ విభాగం ఈఈగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గత ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ మంగళవారం రిటైర్ అవ్వగా, ఆయన స్థానంలో అమర్ బాబును నియమిస్తూ సీఎండీ శివ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు.