TPT: శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్కు తిరుపతికి చెందిన పి.సతీష్ కుమార్, పి.రోజా దంపతులు విరాళంగా రూ.10 లక్షలు నిన్న అందించారు. ఈ మేరకు డీడీని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో ఎం.రవిచంద్రకి దాత అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను టీటీడీ ఈవో అభినందించారు.