KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ముగియనున్నాయి. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి 11:15 గంటల వరకు సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, చక్రస్నానం జరిపించనున్నారు. అనంతరం రాత్రి 7 నుంచి 8 వరకు మహాపుర్నాహుతి, ధ్వజావరోహణం, కుంభప్రోక్షణ, ఆచర్య భాహుమనంతో ఉత్సవాలు ముగుస్తాయి.