మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ఈనెల 10 నుంచి 12 వరకు అనంతపురం జిల్లాలో జరుగుతున్న సీపీఐ, బీకెఎంయూల ఆధ్వర్యంలో పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సీపీఐ నేతలు కోరారు. శనివారం ఏలూరు ప్రజా సంఘాల కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.