W.G: పెంటపాడు మండలం కే.పెంటపాడు గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రఘురాం నాయుడు హాజరయ్యారు. అనంతరం పదమరు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో దోడిగర్ల చంద్రయ్య, బేతాళ అనిల్ కుమార్, చీకటిమిల్లి రాజీవ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.