ప్రకాశం: దర్శిలో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కును టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన యనమల శ్రీను అనారోగ్య రీత్యా బాధపడుతున్న విషయం తన దృష్టికి రాగా.. రూ.1,61,355ల ఎల్వోసీ చెక్కును బాధితుడికి అందజేసినట్లు తెలిపారు. ఇదే విధంగా పార్టీ అభిమానులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.