SKLM: మందస మండలం హరిపురంలో మార్పు ట్రస్టు గ్రంథాలయంలో రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షులు మామిడి మాధవరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీడి పిక్కల గిట్టుబాటు కల్పించాలని వ్యవసాయ ఉద్యానవన అధికారులను కోరారు. అలాగే, పిచికారి యంత్రాలను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.