VZM: క్రిస్టియన్స్పై వివక్ష చూపరాదని, దళిత క్రైస్తవులకు ప్రభుత్వ సదుపాయాలు కల్పించాలని రెవరెండ్ డా. LK మృత్యుంజయ అన్నారు. ది డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు స్థానిక SMB చర్చిలో ఇవాళ ఘనంగా జరిపారు. ఈ మేరకు సంఘమిత్ర RS జాన్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవుల బర్రెల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.