PLD: భగవంతుడితో ఆటలాడినందుకే వైసీపీ పతనానికి బాటలు పడ్డాయని శుక్రవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వైసీపీ ఒక చీడ పురుగు లాంటిదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని, తన దిగజారుడు రాజకీయాలకు శాసనమండలిని వేదికగా వాడుకుంటున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags :