PPM: వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా సాలూరుకు చెందిన యువ న్యాయవాది గొర్లె కిరణ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ సందర్భంగా పార్టీకి అన్నివిధాలా న్యాయ సలహాలు, సూచనలు అందిస్తానని కిరణ్ కుమార్ తెలిపారు. ఈ నియామకంపై మాజీ Day CM పీడిక రాజన్న దొర హర్షం వ్యక్తం చేశారు.