మార్కాపురం జిల్లాలో పట్టు సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్ ఎం.విజయ సునీత సూచించారు. మార్కాపురంలో నిర్వహించిన అవగాహన సదస్సులో బుధవారం ఆమె మాట్లాడుతూ.. పట్టు సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90%, ఇతరులకు 50% లభిస్తుందని వివరించారు.