TPT: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో జనరల్ కోర్సులో 8,798 మందికి గాను 8,547 మంది హాజరుకాగా 251 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 1,082 మందికి గాను 1,050 మంది హాజరై 32 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.