E.G: రాజమండ్రి నగరం ఆనం కళా కేంద్రంలో ఏప్రిల్ 12వ తేదీన అవార్డు ఉత్సవాల కార్యక్రమం జరుగునుంది. సానబోయిన రామారావు, రాష్ట్ర బీసీ ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ సంఘం సభ్యులు ఆనం కళా కేంద్రంలో జరగబోయే అవార్డు ఉత్సవాల కార్యక్రమానికి రుడా ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి కి కరపత్రం అందజేసి ఆహ్వానాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.