పార్వతీపురం పట్టణంలో కుక్కల, ఆవుల విహరం విపరీతంగా ఉన్నాయని వాటి వలన జరుగుతున్న ఇబ్బందులను వెంటనే నివారించాలని సీపీఎం పట్టణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ కె.శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సమస్యకువెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.