NTR: కంచికచర్ల మోడల్ ప్రైమ్ స్కూల్లో బడిబాట ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బాలాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బడి ఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, అంగన్వాడీలో 5 సంవత్సరాలు పూర్తైన పిల్లలు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను కూడా ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.