TPT: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటగిరి పట్టణంలో ఇవాళ ఉదయం 10:15 గంటలకు పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొననున్నారు.