KRNL: శ్రీమఠానికి బెంగళూరుకు చెందిన కేశవ్ గౌడు రూ.53,000, ముంబైకి చెందిన ఆదిత్య రవి అనే భక్తుడు రూ.200,000, బెంగుళూరుకు చెందిన చంద్రశేఖర్ 100 బస్తాల బియ్యం విరా ళంగా ఇచ్చినట్లు మఠం ఏఏవో మాధవవెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి ఇవాళ తెలిపారు. అనంతపురాణిక్, చిలకలడోణ రాఘ వేంద్రరావు, నరసింహా దేశాయ్, శ్రీపాధచార్ పాల్గొన్నారు.
Tags :