TPT: పురమిత్ర యాప్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ ఎన్.మౌర్య, అధికారులను ఆదేశించారు. పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆరోగ్య శాఖ అధికారులతో కలసి ప్రకాశం పార్క్, శివ శక్తి కళ్యాణ మండపం, తదితర ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. స్వర్ణ వార్డులో కార్యదర్శుల హాజరు నమోదు రికార్డులను పరిశీలించారు.