కృష్ణా: తోట్లవల్లూరు మండలం వల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి ఆఖరి మజిలీ స్మశాన వాటిక నిర్మాణానికి కలెక్టర్ బాలాజీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రతీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లోను స్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని సూచిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.