GNTR: పొన్నూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గురువారం అనుబంధ విభాగాల కమిటీ టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ సమీక్ష సమావేశం జరిగింది. సుధాకర్ బాబు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి, రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సభ్యులకు సముచిత స్థానం కల్పిస్తారని తెలిపారు.