BPT: భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి కలగకుండా చూడాలంటే ప్రతి గ్రామంలో నీటి భద్రత సాధించడం అనివార్యమని సంతమాగులూరు మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) ఎనుబర్ల యలమంద పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో “జల ధార-జల హారతి, నీటి భద్రత-నీటి సంఘాల బాధ్యత” అనే అంశంపై ఆయన అధ్యక్షతన ప్రత్యేక కార్యచరణ వర్క్షాప్ నిర్వహించారు.