KDP: గోపవరం(మం) పెద్ద గోపవరం ఎస్సీ కాలనీ వద్ద బావిలోకి ఈతకు వెళ్లిన మల్లేశ్(36) ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే అగ్నిమాపక ఇంఛార్జ్ చంద్రుడు వారి సిబ్బందితో కలిసి 3 గంటలపాటు శ్రమించి బావిలో ఉన్న శవాన్ని బయటికి తీశారు. విషయం తెలుసుకున్న గోపవరం SI రంగారావు విచారణ చేపట్టారు.