SRCL:పెన్షన్ బకాయిల సాధన కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం నేతృత్వంలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి బకాయిలు అందక రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. అదికారులు స్పందించాలని కిరారు.