KMR: బాన్సువాడ విద్యుత్ డివిజనల్ కార్యాలయం ఎదుట సోమవారం ఆర్టీసన్, అన్మనెడ్, పీస్ రేట్ కార్మికులు కుటుంబ సభ్యులతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించడంతో పాటు పీస్ రేటును తీసివేసి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.