KNR: జమ్మికుంటలో నిర్వహించిన రైల్వే SCRMU బ్రాంచ్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. నెల రోజుల్లో రెస్ట్ షెల్టర్ రూమ్ నిర్మిస్తామని, సీనియారిటీ ప్రకారం బదిలీలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే గేట్ (LC-24) వద్ద నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలను రైల్వే కార్మికులు ఏకగ్రీవంగా ఆమోదించారు.