PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 8,120 కేసులు పరిష్కరించబడ్డాయని పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసులు వేగంగా పరిష్కరించబడ్డాయని పేర్కొన్నారు. ప్రజల సహకారం, పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు.