MBNR: బాలానగర్ మండలంలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మాదకద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఈగల్ టీం ఆధ్వర్యంలో ‘పిల్లల భద్రత – డ్రగ్స్కు అడ్డుకట్ట’ అనే అంశంపై ఈ కార్యక్రమాలు సాగుతాయని ఎస్సై లెనిన్ తెలిపారు. మండలంలోని ఉడిత్యాల, కేతిరెడ్డిపల్లి, మోతీ ఘనపూరలో ఉంటాయని పేర్కొన్నారు.