KDP: ఏప్రిల్ 1న జరిగే ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవానికి CM చంద్రబాబుతో పాటు పలువురు VIPలు రానున్న దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఉండాలని జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ పోలీసులను ఆదేశించారు. కళ్యాణోత్సవానికి బందోబస్తు నిమిత్తం ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పోలీసులతో సమీక్షించారు. మ్యాప్ ద్వారా ఏర్పాట్లను వివరించారు.పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.