TG: త్వరలో ప్రభుత్వ ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, MNJలను విదేశీ వైద్య నిపుణులు సందర్శించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ షురూ చేసింది. సమన్వయం చేసేలా ప్రత్యేక వెబ్సైట్కు రూపకల్పన చేస్తోంది. విదేశాల్లో ఉంటున్న ప్రవాస తెలుగు వైద్యుల సేవలు వినియోగించుకుంటామని ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.