KMR: ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026’ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఈ వేడుకలో శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ప్రజాప్రతినిధుల్లో ఐక్యత, ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు.