శ్రీకాకుళం రూరల్ మండలం చెట్టువానిపేట గ్రామంలో శ్రీ అసిరితల్లి గ్రామదేవత దారు(చెక్క)విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులకు హాజరూ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.