NDL: నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో ఇవాళ వైసీపీ సీనియర్ నాయకుడు పుల్లయ్య అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గ్రామానికి చేరుకుని మృతుడు పుల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు.