TPT: సూళ్లూరుపేట మండలం పులికాట్ సరస్సు ఎండిపోతుండటంతో వలస పక్షులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయి. పెలికాన్ పక్షి మృతి కలకలం రేపగా, మరిన్ని పక్షుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ ద్వారంలో పూడిక తొలగించకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.