ADB: ఆదిలాబాద్ పట్టణంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శ్రీ రాముని శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ సోదర భావంతో పండుగల నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో SP అఖిల్ మహాజన్, మహేందర్ తదితరులున్నారు.