TPT: రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామంలోని నూతన ఆలయాల కుంభాభిషేక మహోత్సవంలో చెవిరెడ్డి కుటుంబీకులు పాల్గొన్నారు. చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్రెడ్డిలు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి శ్రీకోదండరామునికి సమర్పించారు. ఆలయానికి చేరుకున్న వారికి గ్రామస్తులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.