AP: సాధారణంగా శ్రీరామనవమి రోజున పగలు కళ్యాణం జరుగుతుంది. కానీ, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఐదు రోజుల తర్వాత పౌర్ణమి రోజు రాత్రివేళ నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం, ఈ ఆలయంలోని విగ్రహాలను హనుమంతుడు ప్రతిష్ఠించలేదు. లక్ష్మణుడు బాణంతో సృష్టించిన కోనేరు తీరాన, చంద్రుడు వెన్నెలలో సీతారాముల కళ్యాణం చూడాలని కోరుకోవడంతో ఇక్కడ వెన్నెలలో కళ్యాణం జరిపించడం ఆనవాయితీ.