MLG: ఇంచర్లలోని గిరిజన గురుకుల ప్రతిభ కళాశాల (COE)లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MPC, BPC కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఝాన్సీ తెలిపారు. ఇటీవల పదవ తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.