PDPL: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని DMHO సూచించారు. సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గర్భిణీ స్త్రీలను ఎర్లీ రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేటప్పుడు ఏఎన్ఎం వెంట వెళ్లాలని తెలిపారు. సంబంధిత కేంద్రాలలో టార్గెట్ ప్రకారం పీసీవీ వ్యాక్సినేషన్ వేయాలని, గడువు లోపు ఏన్సీడీ పూర్తి చేయాలని సూచించారు.