W.G: నరసాపురం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణేశ్వరం, సారవ, వై.ఎస్ పాలెం, ఎల్ బీ చెర్ల, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక, వేములదీవి వెస్ట్, వేములదీవి ఈస్ట్ మరియు ధర్భరేవు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.12,28,633 విలువ గల CMRF చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు.