ఖమ్మం జిల్లా పర్యటనకు గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శ్రీ సుధా విచ్చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ హైకోర్టు న్యాయమూర్తిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టు న్యాయమూర్తితో జిల్లా కలెక్టర్ పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి పాల్గొన్నారు.