RR: మహేశ్వరం నియోజకవర్గం, కందుకూరు మండలం కొత్తూరు, గఫూర్ నగర్, ముచ్చర్ల గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదవారి సొంతింటి కల సాకారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.