KMM: ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తి చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని అసెంబ్లీలో నేడు ప్రకటించారు. ఇందుకుగాను రూ.738 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు.